ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో వైసీపీలో చేరనున్న కాకినాడ సిట్టింగ్ ఎంపీ …
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీగా జగన్ కు ప్రచారం.. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాం
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని సీఎం చేయడమే తన లక్ష్యమని సినీనటుడు అలీ తెలిపారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్ సీఎం చేయాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. …
Read More »ఆ నియోజకవర్గంలో లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంట
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసినా వైసీపీదే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. …
Read More »ఫ్యాను గుర్తు మీద గెలవనున్న రాజుగారు.. మంచిపేరు, పార్టీలతో సత్సంబంధాలతో రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నుంచి వైసీపీలోకి మరో ఎమ్మెల్యే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయిన నాటినుంచీ విష్ణుకుమార్ రాజును ఆయన అనుచరులు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయ పార్టీవైపు వెళ్లాలని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ధైర్యంగా ప్రకటించారు. వైసీపీతో సంప్రదింపులు జరిగినట్టుగా కనిపించలేదు.. జగన్ పాదయాత్ర ద్వారా విశాఖ వచ్చి, …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..టీడీపీకి రాజీనామా చేసిన జయసుధ.. ఈరోజు సాయంత్రం వైసీపీలోకి
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్బై చెప్పారు… ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్న ఆమె… జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ …
Read More »నెల్లూరు,కడపలో ఒకేసారి టీడీపీకి షాక్..ముఖ్య సీనియర్ నేతలు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాకిలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పుట్టిన రోజునే ఆయన ముఖ్య అనుచరులు షాకిచ్చారు. కడప జిల్లాలో మరికొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడారు. వేంపల్లి …
Read More »చంద్రబాబూ కాచుకో నేను ఏపీకు వస్తున్నా..ఎన్నికల్లో జగన్ గెలిపిస్తా..అసదుద్దీన్ ఒవైసీ
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ …
Read More »100% పక్కగా అందిన సమచారం ఈసారి వారికే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, …
Read More »కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామన్న టీడీపీ..!
కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ …
Read More »వైఎస్ జగన్ సంచలన ప్రకటన..ఒకట్రెండు రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్
ఏపీలో ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. బస్సుయాత్ర కూడా షెడ్యూలు విడుదలైన వెంటనే మొదలు పెడతానని ఆయనన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జీల సమావేశంలో జగన్ పై విధంగా చెప్పారు. సామర్థ్యం ఉన్న వారికే ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని …
Read More »