ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా …
Read More »ఆళ్ళగడ్డ టీడీపీ మాజీ ఇంఛార్జీ రాంపుల్లారెడ్డి..సంచలన వాఖ్యలు
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు టీడీపీ పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టీడీపీఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఎవరు చేప్పిన ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలోటీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్న సంగతి …
Read More »”మంత్రి అఖిల ప్రియకు స్పాట్ ఫిక్స్” చేసిన ఏవీ సుబ్బారెడ్డి..!!
దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే. కొంత కాలం నుంచి కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిరువురి మధ్య అంతర్గత రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బహిరంగ సభలు పెట్టి మరీ.. వారి బలా బలాలను చూపించుకోవడంతోపాటు బహిరంగంగా ఒకరిపై …
Read More »అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని..అఖిలప్రియ సంచలన వాఖ్యలు
నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచలన వాఖ్యలు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ …
Read More »ఆళ్లగడ్డలో హైటెన్సన్..మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు..!
దివంగత నేత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే . ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ …
Read More »నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చి ఏవీ సుబ్డారెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి..తీవ్ర ఉద్రిక్తత..!
అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. …
Read More »ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై…అఖిలప్రియ వర్గీయులు దాడి..!
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …
Read More »మంత్రి భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ …
Read More »ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!
కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే …
Read More »ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..అఖిల ప్రియకు షాకిచ్చిన టీడీపీ నేత
ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ …
Read More »