వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …
Read More »బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం
వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …
Read More »చంద్రబాబు మరో అవినీతి బాగోతం…ఇంటిపక్కనే 8 కోట్లు స్వాహా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి పరంపరల్లో మరో అంశం తెరమీదకు వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో…అందినకాడికి దోచుకున్న బాబు తీరు మళ్లీ బట్టబయలు అయింది. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని ‘సీఆర్డీఏ’ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రభుత్వం సూచన మేరకు సీఆర్డీఏ నివేదిక ఇచ్చింది. మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్డీఏ అధికారులు …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ హల్ చల్..విపరీతమైన సెటైర్లు
ఏపీ రాజధానిలోని ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు హల్ చల్ చేశారు . కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు …
Read More »గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు..
గుంటూరు జిల్లా…ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి.ఇక్కడ పర్యాటకులు తిలకించడానికి అందమైన ప్రకృతితో ఉన్న కొండలు, లోయలు, బీచ్,దేవాలయాలు ఎలా చాలానే ఉన్నాయని చెప్పాలి.ఇంక చెప్పాలంటే తేలికపాటి నూలు దుస్తులు ఇక్కడ బాగా ప్రసిద్ధగాంచినవి.అయితే ఈ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఏంటో ఒక్కసారి మనం కూడా చుసెద్ధం.. 1.అమరావతి స్తూపం: *ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి కుడి ప్రక్కన ఉంది. *ఇది …
Read More »ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు చెపట్టగానే సంచలన వాఖ్యలు చేసిన..మేకతోటి సుచరిత
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్లోని చాంబర్లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన్న ఆమె… మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని…నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన …
Read More »తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వరూపానందేంద్ర స్వామి దీక్ష..!
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …
Read More »40ఏళ్ల రాజకీయ అనుభవశాలి తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు
ఏపీ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై చంద్రబాబు తక్కసు వెళ్లగక్కుతూ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు..మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తో పాటు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటరాగా తమ్మినేని శాసనసభ కార్యదర్శి …
Read More »గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్ లు.. నేడు జగన్
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నూతన …
Read More »ఆ విషయంలో మాత్రం తేడా వస్తే సీఎం ఏమాత్రం సహించనని చెప్పారట
భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …
Read More »