దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగించుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఎమ్మెల్యే పేకాట కేసులో ఇరుక్కుపోతే…ఆ కేసులో పవన్ కల్యాణ్ ఎంటరై ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో పోలీసులు కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అందులో కొంత మంది జనసేన కార్యకర్తలు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని విడిపించడానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూనుకున్నారు. …
Read More »సీఎం జగన్ కీలక నిర్ణయం..తీవ్ర ఆందోళనలో చంద్రబాబు…!
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలు కాకముందే…46 ఏళ్ల జగన్ తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నోట మాట రాకుండా చేస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను ఇటీవల మొత్తం 4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపైనే చర్చ …
Read More »బ్రేకింగ్…కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి వరద ముప్పు…?
కృష్ణా కరకట్ట మీద బాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరడంతో అన్నీ గేట్లు ఎత్తేసి…దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. దీంతో పులిచింతల డ్యామ్కు బారీగా వరద నీరు చేరుతుంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ …
Read More »శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం..!
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర …
Read More »మాజీ స్పీకర్ కోడెలకు వరుస షాక్లు…!
దశాబ్దాలుగా నరసరావుపేట, సత్తెనపల్లిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ పేరుతో గత ఐదేళ్లుగా చేసిన వసూళ్ల దందాపై కోడెలతో సహా ఆయన ఫ్యామిలీపై కేసులు, కేబుల్ టీవీ కుంభకోణంలో కొడుకు శివరామ్పై కేసులు, ఫ్లాట్లు కబ్జాలపై కూతురు విజయలక్ష్మీపై కేసులు…మరోవైపు కోడెలను సత్తెనపల్లి ఇన్చార్జీ పదవి …
Read More »చంద్రబాబు పాలిచ్చే ఆవుకాదు…రక్తాన్ని పీల్చే జలగ…!
ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు తండ్రీ కొడుకులు. మొన్నటికీ మొన్న కియా నుంచి తొలి కారు..అంతా దార్శనికుడు చంద్రబాబు కష్టం అంటూ చేసిన ట్వీట్తో చినబాబును …
Read More »సీఎం జగన్ స్పీచ్కు యూత్ ఫిదా… This is వెరీ దారుణం..బాబుగారు…!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుగారి ఆంగ్ల భాషా ప్రావీణ్యం గురించి తెలుగు ప్రజలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు..ఓటుకు నోటు కేసులో బాబుగారు వదిలని “మా వాళ్లు బ్రీఫ్డ్మి ” డైలాగ్ తెలుగు ప్రజలను ఎంతగా నవ్వించిందో తెలుసు. ఇక ” No NO What i am saying is, Modi gave ముంత మట్టి, చెంబు నీళ్లు, Is it not వివక్షత, This is దారుణం, There …
Read More »ట్విట్టర్లో అడ్డంగా దొరికిన బాబు… పోయే పరువుంతా పోయే…!
ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మారుతాడు తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు కానీ…ఏ మాత్రం మారలేదని బాబుగారి చేష్టలే చెబుతున్నాయి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాల్సి పోయి అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ బాబుగారు ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక బాబుగారు తన హయాంలో జరిగిన అవినీతిపనులను, చర్యలను 50 రోజుల జగన్ పాలనలో జరిగినట్లు ప్రచారం చేస్తూ….ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నారు. …
Read More »నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం..!
నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన …
Read More »సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కోడెలకు రాయపాటి చెక్….!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన ఫ్యామిలీ సాగించిన అరాచకం అంతా ఇంతాకాదు..కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా రియట్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్ల వరకు కోడెల ఫ్యామిలీ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. “కే” ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ సాగించిన వసూళ్ల దందాకు సొంత టీడీపీ నేతలే విస్తుపోయారు. కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలపై బాధితులు కేసులు పెట్టడంతో వారిపై …
Read More »