టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు …
Read More »4ఏళ్ళ తర్వాత వైసీపీలోకి మహిళ నేత …
పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు …
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …
Read More »బాబుకు షాక్ ..టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై …
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ …
Read More »నీ స్థానంలో ఇంకొకరు ఉంటారు ..అఖిలకు బాబు వార్నింగ్ ..
అఖిల ప్రియ.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం..టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించన తాయిలాలకు ఆశపడి టీడీపీ పార్టీలో చేరారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ఏపీలో ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …
Read More »జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..
ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …
Read More »పవన్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చక్రపాణి రెడ్డి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …
Read More »ఏపీలో బాబు హామీ ..ఇంటికో స్విఫ్ట్ కారు …
ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …
Read More »