బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్మెంట్ దుబాయ్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 75 మంది ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ ఎంపీలంతా దాదాపుగా హాజరు కాగా…వైసీపీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సీఎం రమేష్తో నారా కుటుంబానికి ఉన్న గట్టి అనుబంధం దృష్ట్యా ఈ ఎంగేజ్మెట్కు నారా లోకేష్ కూడా హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు …
Read More »దుబాయ్ వేదికగా ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలో టీడీపీ కలిసిపోనుందా..!
దుబాయ్ వేదికగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు విందు రాయబారాలు నడిపిస్తున్నాడా…లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్కు తెర తీశారా..ఎంగేజ్మెంట్ పేరుతో బీజేపీలో టీడీపీ విలీనం తంతు నడుస్తోందా..ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. దుబాయ్లో జరుగుతున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుకలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్కు భాజపా నేతలు …
Read More »దుబాయ్లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!
ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే …
Read More »చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు చలిజ్వరం తెచ్చేవార్త…!
ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్కు వచ్చి సీబీఐ …
Read More »జనసేనానిపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్లో లేటేస్ట్ సెన్సేషన్ జార్జిరెడ్డి మూవీ..80 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీయస్ పార్టీని స్థాపించి, ప్రజా ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన జార్జిరెడ్డి చిత్రాన్ని యూత్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే జార్జిరెడ్డిలోని ఆవేశాన్ని, ఉద్యమ పంథాను ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జార్జిరెడ్డిని పవన్ కల్యాణ్ను పోల్చడానికి ప్రముఖ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి …
Read More »అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!
ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …
Read More »పార్లనర్ల నీచ రాజకీయాలపై దిమ్మతిరిగే సెటైర్లు వేసిన గడికోట, రోజా..!
ఏపీలో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న సదుద్దేశంతో జగన్ సర్కార్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు. అయితే ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, …
Read More »గాంధీ విగ్రహంపై ఫేక్ ప్రచారం..బాబు, పవన్ల కుట్ర బయటపెట్టిన వైసీపీ..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్కల్యాణ్లు సీఎం జగన్పై, ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది.ఆఖరికి పెయిడ్ ఆర్టిస్టులతో రూపొందించిన ఫేక్ వీడియోలతో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా బుక్కైంది. అయినా ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా మార్ఫింగ్ ఫోటోలతో లోకేష్ టీమ్ ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుంది. …
Read More »బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!
బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం …
Read More »టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్లను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …
Read More »