తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వాఖ్యలు చేశారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర్మన్కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని …
Read More »సీఎం జగన్ గుడ్న్యూస్: రూ.30,000 కోట్లతో భారీ పరిశ్రమ..!
దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’… రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్ గిల్ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. పరిశ్రమ నెలకొల్పడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక బృందాన్ని పంపనున్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఈరోజు పార్టీ మారుతున్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం ఎదురుస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విశ్వసనీయ సమచారం. చంద్రబాబు వీదేశాలకు వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి. గురువారం సాయంత్రం టీడీపీకి …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ముగిసింది..గంగుల
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ …
Read More »పవన్ కల్యాణ్ షాక్ ..జనసేనకు మరో నేత గుడ్బై
ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ…జనసేనకు గుడ్బై చెప్పనున్నారు. తిరిగి ఆయన …
Read More »ఢిల్లీ నుంచి తాజా సమాచారం..సాయంత్రానికి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా
టీడీపీని విడియోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమచారం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ …
Read More »మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై జగన్ సిరీయస్..వెంటనే అరెస్ట్ చెయ్యండి
పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మల్యే …
Read More »‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్
సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …
Read More »కోడెల శివప్రసాద్ కుమార్తెపై మరో కేసు..ఛీ ఛీ ఇంత నీచమా
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు …
Read More »ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి “కిలాడి లేడి “ఎలా అయిందో తెలిస్తే షాక్
మ్యాట్రి మోనీ వెబ్సైట్లలో వివరాలు అప్లోడ్ చేసే విదేశీయువకులను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ను వేదికగా చేసుకుంది. గూగుల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్లోడ్ …
Read More »