బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ హీరో తనీష్ వైసీపీ తరపున ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చున్న తనీష్ వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ని కలిసి పార్టీలో చేరారు తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీలో కష్టపడి పనిచేస్తానని జగన్ని సీఎం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒకవైపు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూనే పొలిటికల్గా బిజీ …
Read More »వార్ వన్ సైడే..రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న స్పష్టమైన వేవ్..130సీట్లు గెలుస్తామంటున్న వైసీపీ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నామినేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పులివెందులలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా సాగింది. వేలమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అలాగే మసీద్లో దువా చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి …
Read More »ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం..130 స్థానాలకు పైగా గెలవనున్న వైఎస్సార్సీపీ
ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. తాజాగా సీఎం చంద్రబాబు కూడా సభల్లో మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు చేయలేదని చెప్పారు. జనం లేని సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రి సిద్దా రాఘవరావు కూడా తాజాగా మాట్లాడుతూ పార్టీ మ.. కుడిసిపోతుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అలాగే లోకేశ్ అయితే మంగళగిరిలో …
Read More »టీడీపీ-సేన కుమ్మక్కు రాజకీయాల్ని పసిగట్టిన గోదావరిజిల్లా ప్రజలు
పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని …
Read More »జనసేనలోకి నాగబాబు.. అక్కడి నుండి లోక్సభ అభ్యర్థిగా పోటీ
నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి …
Read More »లోకేష్ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …
Read More »టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే..!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరతునున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారీగా నేతలందరు వైసీపీలో చేరుతున్నప్పటికి ఇంకా వైసీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనియ సమచారం. నిన్న చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే …
Read More »వైసీపీలోకి భారీగా చేరికలు..ఆయనతో పాటు అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరిక
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, రెండో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న సీనియర్ నేత
ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. తనదైన వ్యూహాలతో జగన్ దూసుకుపోతున్నారు. ఏడాదికి పైగా పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రతో వైసీపీ మైలేజ్ అమాంతం పెంచేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని అన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలో క్యూకట్టి మరీ వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. కొద్ది రోజుల్లో మరికొంతమంది …
Read More »ఫ్యాను గుర్తు మీద గెలవనున్న రాజుగారు.. మంచిపేరు, పార్టీలతో సత్సంబంధాలతో రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నుంచి వైసీపీలోకి మరో ఎమ్మెల్యే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయిన నాటినుంచీ విష్ణుకుమార్ రాజును ఆయన అనుచరులు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయ పార్టీవైపు వెళ్లాలని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ధైర్యంగా ప్రకటించారు. వైసీపీతో సంప్రదింపులు జరిగినట్టుగా కనిపించలేదు.. జగన్ పాదయాత్ర ద్వారా విశాఖ వచ్చి, …
Read More »