తాజాగా ముస్లిం యువకుల అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీపాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వ తీరును దుశ్చర్యగా ఖండించారు. గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింల వంచనకు పాల్పడ్డారని, నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబు సవతిప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. …
Read More »రాష్ట్రంలో ఆరేళ్ల పాపనుంచి ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే స్వాతంత్య్రానికి పూర్వ బ్రిటీష్ వాళ్లే నయమనిపిస్తోందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. బాబుపాలనలో మహిళలకు రక్షణలేదని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి 2014లో మహిళలంతా రాఖీ కట్టి అధికారం అప్పగిస్తే ఆరేళ్ల పసిబాలిక మొదలు ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. రిషితేశ్వరి, ఎమ్మార్వో వనజాక్షి ఇలామహిళలు టీడీపీ పాలనలో బాధితులుగా ఉన్నారని దుమ్మెత్తిపోశారు. కాల్మనీ ఘటనల్లో మహిళలకు ఇప్పటివరకూ న్యాయం …
Read More »విలీనమండలాల్లో 10వేలమందికి అనారోగ్యం.. ముఖ్యమంత్రి గారూ.. ఏం చేస్తున్నారు.?
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో విలీన మండలాల్లో విష జ్వరాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మలేరియా జ్వరాలతో ,4000 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్.సీల పరిధిలో సుమారుగా 200 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడికల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్కడ కుడా ఎక్కువుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి.వాటిని అరికట్టడానికి అధికారులు …
Read More »అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?
మరోసారి చంద్రబాబునాయుడి రాజకీయ చాణక్యం స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు గోల్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అందుకోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని.. అలా వెళ్లి ఆ ప్రయోజనం తాను పొందాలని.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్ల అటు తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడంతోపాటు.. ఇటు ఏపీలో బీజేపీని దెబ్బ తీయెచ్చనే భావన.. దీనికోసం చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసారు.. ఏపీలో బీజేపీ అన్యాయం …
Read More »ముంబైకి చంద్రబాబు ఎందుకో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మరో ప్రయాణానికి సిద్దమవతునారు.ఈ నెల 27న సీఎం ముంబయికి వెళ్లనున్నారు. అమరావతి బాండ్లు బీఎస్ఈ లో లిస్టింగ్ నిమిత్తం ఆయన ముంబయికి వెళ్లనున్నారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ ప్రారంభం కాగానే అమరావతి బాండ్లు లిస్టింగ్ అవుతుంది. ముంబయి పర్యటనలో చంద్రబాబుతో పాటుగా పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశం కానున్నట్లు సమాచారం.అయితే మన సీఎం ప్రయాణాల పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయల …
Read More »