ఏపీ రాజకీయాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల ఫీవర్ ఇప్పటి నుండే మొదలైంది. ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్రణాళికలు రచించుకుంటూ దూసుకుపోతున్నాయి. జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగబోతోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో తెలుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నికలు ఓటమితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవరించిదని తెలుస్తోంది. దీంతో. జగన్ పార్టీ నేతల్లోనే …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జగన్ దూకుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే.. బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంట్కు పోటీ చేసేవాళ్ళ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమలోని ఎనిమిది స్థానాల్లో బలమైన అంగ, ఆర్ధిక బలమున్న వాళ్ళ కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా …
Read More »చంద్రబాబుకు ట్రెమండస్ షాక్.. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవుట్..?
ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తారని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం …
Read More »టీడీపీ కంచుకోటలో పట్టుసాధిస్తున్న వైసీపీ.. జగన్ చెంతకి ముఖ్య నేతలు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి టైం దగ్గర పడడంతో వైసీపీ తన ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో అనేక మంది ముఖ్యనేతలు వైసీపీ వైపే చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి, పశ్చిమ గోదావరి …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు.. హరికృష్ణ వర్సెస్ పురందేశ్వరి..!
ఏపీలో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో పట్టుకోసం, సీట్ల కోసం ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. ఏపీలో అనంతపురం నియోజక వర్గంలో ఎంపీ సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్య పోటీ జరుగుతుందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే …
Read More »చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రాజీనామా దిశగా మరో టీడీపీ ఎంపీ..!
ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా స్టేట్మెంట్తో ఇప్పటికే ఖంగుతిన్న టీడీపీకి మరో షాక్ తగలనుందని సమాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన …
Read More »టీడీపీకి మరో షాక్ ఇవ్వడానికి పవన్ భారీ స్కెచ్..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన కూడా పోటీలో ఉండబోతుందని సంఖేతాలు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ తాను అనంతపురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాజా సమాచారం ఏంటంటే పవన్ తన రూట్ మార్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల్లో ఇన్నర్ టాక్ ప్రకారం పవన్ అనంతపురం జిల్లా …
Read More »ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!
ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …
Read More »ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్..!
ఏపీ క్యాబినేట్లో చంద్రబాబు తనయుడు లోకేష్ కోసం ముఖ్యనేతకు మొండి చెయ్యి చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. మండలిలో ఆ బాధ్యతను యనమల రామకృష్ణుడు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కీలక బాధ్యత చినబాబుకు దక్కబోతోందని తెలుస్తోంది. యనమలను తొలగించి లోకేష్ని నియమించాలని చూడడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. శాసనమండలిలో తొలిసారిగా అడుగుపెడుతున్న లోకేశ్కు అలాంటి కీలక వ్యవహారంలో కిరీటం పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …
Read More »చంద్రబాబు సర్కార్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైదరాబాదుకి వచ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్కి తమ సమస్యలు చెప్పుకుని, డీసీఐ …
Read More »