Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదంటూ …
Read More »Ys Jagan : నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయి : సీఎం జగన్
Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక …
Read More »Politics : ఆనం రామనారాయణరెడ్డి పై సీరియస్ అయినా ముఖ్యమంత్రి జగన్..
Politics ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రభుత్వం వైసీపీ పై వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రామనారాయణరెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం ఈ నేపథ్యంలో అతన్ని పదవి నుంచి తొలగించనున్నారని తెలుస్తుంది.. వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికార ప్రభుత్వంపై వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా …
Read More »Politics : వచ్చే ఏడాది ఎన్నికలతో వేడెక్కనున్న ఆంధ్ర రాజకీయాలు..
Politics వచ్చే ఏడాది ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమదైన శైలిలో ప్రచారాలు మొదలుపెట్టేసాయి అలాగే ఆంధ్రాలో రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో ప్రచారాలు కొనసాగించేస్తుంది.. అప్పుడే 2023 వచ్చేసింది వచ్చే ఏడాది ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో అధికార వైసిపి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు …
Read More »Politics : పింఛన్లలో దొంగ నోట్లు.. గ్రామ వాలంటీర్ పనే..
Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు ఎంతగానో సహకరిస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వానికి చాలా వరకు పనిని తగ్గించి ప్రజలకు దగ్గరగా పనులు చేస్తూ వస్తున్నారు అలాగే ఏ సాయం కావాలన్నా ప్రజలు ముందుగా సంప్రదించేది వాలంటీర్లనే అలాంటివారు కొన్నిసార్లు నిందితులుగా మారుతున్నారు.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో యర్రగొండ పాలెంలో ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగు చూశాయి. అయితే ప్రతినెలా తీసుకువచ్చినట్టే సచివాలయ సంక్షేమ …
Read More »Politics : రాజకీయాలపై మాట్లాడటానికి ఇష్టపడని లగడపాటి…
Politics లగడపాటి రాజగోపాల్ ఈయన ఆంధ్ర ఆఫ్టర్ పస్ గా పేరు తెచ్చుకున్నారు.. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలోనే ఈయన నిర్వహించిన సర్వే 99% కచ్చితంగా నిజం అవుతుంది అలాగే ఎన్నికల తర్వాత ఈ మధ్య ఆయన ఎక్కువగా మీడియం ముందు కనిపించలేదు అయితే తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.. లగడపాటి రాజగోపాల్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియా ముందుకు …
Read More »Politics : శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి..
Politics వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈరోజు తిరుమలకు ఎందరో భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖుల సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.. అలాగే లగడపాటి ఈరోజు శ్రీవారిని దర్శించుకుని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు… స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు.. ప్రసిద్ది పుణ్యక్షేత్రం తిరుమలకు …
Read More »Politics : మాజీ బిజెపి అధ్యక్షుడు చలపతిరావు కన్నుమూత..
Politics మాజీ బిజెపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు.. గత రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన విశాఖపట్నంలో ఆదివారం తుది శ్వాస విడిచారు.. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం.. టీవీ చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.. గత వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈరోజు …
Read More »Politics : చంద్రబాబు సభలో మళ్లీ తొక్కిసలాట..
Politics టిడిపి ప్రభుత్వానికి వలస ఆటంకాలు ఎదురవుతూనే వస్తున్నాయి తాజాగా కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో ఎనిమిది మంది మృతి చెందగా మళ్లీ అలాంటి సంఘటన చోటు చేసుకుంది గుంటూరులో.. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీ జరిగిన అనంతరం అక్కడ గందరగోళం నెలకొంది ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది.. …
Read More »Politics : మూడు నెలల్లో విశాఖలో రాజధాని.. బొత్స
Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు మరో మూడు నెలల్లో విశాఖపట్నంలో పెను మార్పులు జరుగుతాయని అన్నారు.. మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని అన్నారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. …
Read More »