గుంటూరు జిల్లా…ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి.ఇక్కడ పర్యాటకులు తిలకించడానికి అందమైన ప్రకృతితో ఉన్న కొండలు, లోయలు, బీచ్,దేవాలయాలు ఎలా చాలానే ఉన్నాయని చెప్పాలి.ఇంక చెప్పాలంటే తేలికపాటి నూలు దుస్తులు ఇక్కడ బాగా ప్రసిద్ధగాంచినవి.అయితే ఈ గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఏంటో ఒక్కసారి మనం కూడా చుసెద్ధం.. 1.అమరావతి స్తూపం: *ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి కుడి ప్రక్కన ఉంది. *ఇది …
Read More »ప్రత్యేకహోదాపై జగన్ వేస్తున్న అడుగులకు మేధావులు, విద్యావంతులు ఏమంటున్నారు.?
నీతిఆయోగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికొద్ద దుమారానికి తెరలేపింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్ట్రక్చరల్ గా ముందుకెళ్తున్నారు. గత 5ఏళ్ల టీడీపీ అవినీతి, చిత్తశుద్ధిలేని పాలనతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టంగా నీతి ఆయోగ్ లో మాట్లాడారు. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయిందన్నారు. ప్రత్యేకహోదా మాత్రమే జీవధారగా మిగిలిందని చెప్పారు. హోదాపై …
Read More »అచ్చెన్నాయుడే చంద్రబాబుని పోలిసులకు పట్టించనున్నాడా.? చంద్రబాబు అచ్చెన్నాయుడి వల్లే జైలుకు వెళ్లనున్నాడా.?
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం 23మంది ఎమ్మెల్యేలే గెలవడంతో మిగిలినవారు అసెంబ్లీలో మాట్లాడేందుకు మొగ్గు చూపడంలేదు.. దీంతో ప్రతీ విషయానికీ అచ్చెన్నాయుడే మాట్లాడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తున్నాడు.. ఇప్పటివరకూ బాగానే ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వంలోని సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశానికీ కమిటీ వేయండి.. విచారణ చేయండి.. అని …
Read More »ఫాదర్స్ డే రోజున చంద్రబాబుకు చేదు అనుభవం..?
ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.నిన్న ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ వాళ్ళ తండ్రులకు ప్రతీఒక్కరు తమ అనుభందాన్ని చాటుకుంటూ విషెస్ తెలిపారు.అయితే ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తన ట్విట్టర్ …
Read More »దావూద్ గ్యాంగ్ కన్నా కోడెల కుటుంభం డేంజర్..విజయసాయి రెడ్డి
టీడీపీ సీనియర్ నేత, మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దౌర్జన్యాలు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోస్ట్ చేసారు. …
Read More »తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వరూపానందేంద్ర స్వామి దీక్ష..!
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …
Read More »మృధువుగా హక్కులు సాధిస్తూనే ఈ యువసీఎం తనకున్న ప్రజాబలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారా.?
వైఎస్సార్సీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై షాతో జగన్ ఆయన చర్చించారు. నీతి అయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర సమస్యలపై వ్యవహారించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన …
Read More »మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …
Read More »ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం
ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి విజయనగరం జిల్లా పర్యటనకు ఈరోజు ఉదయం వెళ్లారు. జిల్లాలోని భోగాపురంలో మంత్రికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభావేదికపైకి ఎక్కువ మంది రావడంతో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు అప్రమత్తం కావడంతో మంత్రితో పాటు సభావేదికపై ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
Read More »చంద్రబాబు చెకింగ్ పై వితండవాదం చేస్తున్న టీడీపీ.. సరైన సమాధానం చెప్పిన వైసీపీ..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు. మెటల్ డిటెక్టర్ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు …
Read More »