లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్లో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …
Read More »ఈ ఏడాది ఆసీస్ ను మట్టికరిపించిన ఏకైక జట్టు..వేరెవ్వరికి సాధ్యం కానిది !
పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో పెద్ద జట్లు ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టుల్లో తలపడ్డాయి. కాని ఏ ఒక్క జట్టు ఆసీస్ ను ఓడించలేకపోయింది. ఎటు న్యూజిలాండ్ సైతం ఘోర పరాజయం చవిచూసింది. కాని ఒకే ఒక్క జట్టు మాత్రం ఆసీస్ గడ్డపై నే వారిని మట్టికరిపించింది. ఆ జట్టు మరెవరో కాదు భారత్ నే. విరాట్ కోహ్లి సారధ్యంలో ఆసీస్ పై ఘనవిజయం సాధించారు. ఈ ఏడాది భారత్ …
Read More »