పెద్ద పెద్ద కేసులు విచారించడానికే పోలీసులకు టైమ్ ఉండటం లేదంటే.. ఓ వ్యక్తి ఏకంగా తన చెప్పులు పోయాయంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. పుణెలోని రక్షేవాడి ప్రాంతానికి చెందిన విశాల్ రూ.425 విలువైన కొత్త చెప్పులు పోయాయంటూ అక్టోబర్ 3న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తానుంటున్న అపార్ట్మెంట్లోనే తెల్లవారుజామున …
Read More »ఒక మహిళపై 23 మంది రేప్ ….
రాజస్థాన్ బికనేర్లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్లోని రిడ్మల్సర్ పురోహిటన్కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్రోడ్డులో ఖటూశ్యాంమందిర్ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్యూవీ …
Read More »భార్య ఉండగానే మరో యువతితో
భార్య ఉండగానే మరో యువతితో ప్రేమాయణం నడిపి కటకటాలపాలైన వంచకుడి ఉదంతం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక బాణసవాడి పరిధిలోని కాచరకనహళ్లికి చెందిన కంట్రాక్టర్ మూర్తికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. అతన్ని నమ్మిన సదరు యువతి సర్వం సమర్పించుకుంది. అయితే మూర్తికి ఇప్పటికే వివాహమైనట్లు తెలుసుకున్న సదరు బాధితురాలు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు …
Read More »దానికి ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్లో
ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ …
Read More »