Home / Tag Archives: chandhrababu (page 115)

Tag Archives: chandhrababu

బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..

ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్‌ అశోక్‌కుమార్‌, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …

Read More »

ఏపీ అసెంబ్లీ కి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ..

ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి నేడు గురువారం అమరావతిలోని అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఆయన తన అనుచరులతో కలిసి ఈ రోజు సాయంత్రం అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాగా… గురునాథ్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని …

Read More »

పవన్ రాజకీయాలకు పనికి రాడు -జేసీ సంచలన వ్యాఖ్యలు …

ఏపీ అధికార పార్టీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత ,ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ రోజు గురువారం సాయంత్రం వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ …

Read More »

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం -షాకింగ్ లో చంద్రబాబు..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా నిత్యం ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు .ఇటీవల తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అందుకే ఎంపీ పదవికి రాజీనామా …

Read More »

జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .ఆమె పార్టీ మారి పట్టుమని పది రోజులు కాకుండానే ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ,ఆరోపణల …

Read More »

హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …

Read More »

బాబు చేతిలో ముస్లిం వర్గానికి ఘోర అవమానం ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది . రాష్ట్రంలో …

Read More »

చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …

Read More »

ఏపీ ప్రజల కోసం బాబు మరో వరం ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త వరం ప్రకటించాడు .అందులో భాగంగా ఈ రోజు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ “వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో పెళ్లికానుక పథకం కింద పేదలకు ఆర్థికసాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు రూ.20 శాతం, పెళ్లి రోజుకు …

Read More »

ఎమ్మెల్యే ఈశ్వరీకు దిమ్మతిరిగే షాకిచ్చిన ముఖ్య అనుచరవర్గం ..

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా నేడు సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు చెందిన ప్రధాన అనుచరుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat