జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లు చూసి పవన్ కు మతి చలించిందని ఎద్దేవా చేశారు. ‘పవన్ ఏ ఊరు? ఏ నియోజకవర్గం? పార్టీ లక్ష్యం ఏంటి? బాపట్ల, చీరాల, నెల్లూరు అంటూ తన జీవితాన్ని నటనలో కలిపేశాడు. బీజేపీతో అధికారికంగా, టీడీపీతో అనధికార ఒప్పందం చేసుకున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.
Read More »బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »వైసీపీలోకి టీమిండియా మాజీ ఆటగాడు
ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …
Read More »చిత్తూరుకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Read More »మండే ఎండలు.. సెలవులు ఇవ్వాలా! వద్దా? ఆలోచనలో AP & TS ప్రభుత్వాలు
ఇంకా సమ్మర్ గండం వీడిపోవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ల కెళ్లే పిల్లల మీద వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బడికెళ్లడమా వద్దా అనే సంశయంతోనే రోజులు గడిచిపోతున్నాయి.ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా ప్రారంభించలేదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయి అనే వార్త వినగానే.. హమ్మయ్య ఇక ఎండలు నుంచి రిలీఫ్ వస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్. బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల వాన జాడే కనిపించడం …
Read More »మంత్రి రోజాకు అసలు ఏమైంది..?
తమిళనాడులో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజాకు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజులు ఆమె తమ అబ్జర్వేషన్ లో ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే మంత్రి రోజా కొంతకాలంగా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో ఇంటివద్దే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా నొప్పి తగ్గకపోవడం, కాలు వాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆమెను చెన్నైకి తరలించారు. ఇదే సమస్యతో ఇటీవల కేబినెట్ భేటీకి కూడా …
Read More »రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం
రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ 17 వరకు ఉ.7.30 నుంచి మ. 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉ.8.30-9 మధ్య రాగి జావ, ఉ.11.30-మ.12 మధ్య భోజనం పెడతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 …
Read More »