Home / Tag Archives: Chandrababu (page 186)

Tag Archives: Chandrababu

చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా..!

శిశుపాలుడిలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వంద త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేశార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కు వైసీపీ పోరాటాలు, ఉద్య‌మాలు, ధ‌ర్నాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇక‌నైనా చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే భావి త‌రాలు క్ష‌మించ‌వ‌ని …

Read More »

ప్ర‌జ‌ల గురించి ఆలోచించే వాడివే.. అయితే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న ప్ర‌గ‌తే ధ్యేయంగా.. బ‌డుగుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా తామున్నామంటూ ప్ర‌జ‌లు నిరూపించుకుంటున్నారు. అడుగ‌డుగునా వైఎస్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. …

Read More »

బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అటు టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగ‌డం దారుణ‌మ‌ని, వారు వెంట‌నే రాజీనామా చేయాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై వెంట‌నే …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం .. వైసీపీ కార్య‌క‌ర్త బ‌లి..!

ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘ‌టన చోటు చేసుకుంది. కాగా, ప్ర‌త్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా బుట్టాయ‌గూండెంలో జ‌రిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు తెల్లం బాల‌రాజుతోపాటు బుట్టాయ‌గూడెం పార్టీ కార్య‌క‌ర్త కాకి …

Read More »

ప్రముఖ పత్రిక తాజా ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు చెమటలు..!

ఆంద్రప్రదేశ్ లోని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గట్టి మద్దతుగా నిలిచాయి. ఎక్కువగా సీట్లు కైవసం చేసుకున్న ప్రాతం ఇదే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 34 స్థానాలుండగా దాదాపుగా 25 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఐదు ఎంపీ స్థానాల్లోనూ నాలుగింటిని సైకిల కూటమి కైవసం చేసుకుని ఆ తర్వాత వైసీపీ నుండి గెలిచినఅరకు ఎంపీకి కొత్తపల్లి గీతకి కూడా …

Read More »

నిన్న‌టి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొసాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం …

Read More »

వైసీపీ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంపై టీడీపీ స‌ర్కార్ ఉక్కుపాదం..!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేర‌కు ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మ‌రో ప‌క్క వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌ను, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ త‌న అధికార బ‌లంతో పోలీసులను ఉప‌యోగించి అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా కొంత వివాదాల‌కు తావిచ్చేలా క‌నిపిస్తోంది. …

Read More »

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా…!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోక‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు జ‌నం వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నారు. టీడీపీ పాల‌న‌లో గ‌త నాలుగేళ్ల నుంచి తాము ప‌డుతున్న క‌ష్టాల‌ను జ‌న‌నేత‌కు చెబుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌పై వివ‌క్ష చూపుతుంద‌ని కాకినాడ‌కు చెందిన ముస్లింలు వైఎస్ …

Read More »

చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని, అందుకు గ‌ట్టి ప‌ట్టుద‌ల ఎన్ని క‌ష్టాల‌నైనా ఎదుర్కొనే ధీర‌త్వం ఉండాలంటున్నారు. వైఎస్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితోనే సాధ్య‌ప‌డుతుంది, 2014 ఎన్నిక‌ల్లో 600 అబ‌ద్ధ‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు సంకుచిత బుద్ధితో ప్ర‌త్యేక హోదా జీవ స‌మాధి అయిపోయింది అని సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ ముర‌ళీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి ప్ర‌త్యేక హోదా బిల్లుపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat