మరోసారి టీడీపీ నేతలు పప్పులో కాదు.. కాదు.. బురదలో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే పడినట్టు.. జగన్పై బురదజల్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు.. ఆ బురద తమకే అంటుకునేలా జగన్పై విమర్శలు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్ జగన్ను కలిసిన …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ …
Read More »వైఎస్ జగన్ ఎదుర్కొనేందుకే చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. …
Read More »భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ …
Read More »2019 ఎన్నికలు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం కదా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరినీ ప్రలోభాలకు గురి చేశారు. చివరకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »ఎయిర్ ఏషియా కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్రబాబు ఫోన్..!
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఇరుకున్నారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా పలు సోషల్ …
Read More »కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకు కారణం జాతీయ పార్టీ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు తెరపైకి రావడమే. కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు భేటీ అయ్యారన్న వార్తలు టీడీపీ, కాంగ్రెస్తో రాజకీయ పొత్తు కుదుర్చుకుందన్న కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..! ఇదిలా …
Read More »సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ సవాల్..!
నవ్యాంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాలకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …
Read More »