Home / Tag Archives: Chandrababu (page 205)

Tag Archives: Chandrababu

మంచు విష్ణు జ‌గ‌న్‌ను ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..??

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీట‌ర్లు న‌డిచారు. జ‌గ‌న్ ఏ ప్రాంతంలో పాద‌యాత్ర చేసినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇలా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై …

Read More »

చంద్ర‌బాబు అనే నేను..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే 2200 పై చిలుకు కిలో మీట‌ర్లు న‌డిచిన జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతుంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతూ.. జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను ప‌లుకరిస్తూ.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వారికి భ‌రోసా క‌ల్పిస్తూ …

Read More »

ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్ర‌బాబు ఫోన్..!

క‌ర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు ఫోన్‌..! పెళ్లి ప‌నుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియ‌కు భారీ షాక్‌..!! ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితిపై ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగిన మ‌హానాడు కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్ర‌బాబు. త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు మంత్రి అయ్య‌న్న పాత్రుడు బిగ్ షాక్‌..!

తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు రోజు రోజుకు పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఇక‌పై ఈ అంత‌ర్గ‌త పోరు త‌గ్గే అవ‌కాశ‌మే లేద‌ని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగిన మ‌హానాడులో టీడీపీ మంత్రులు న‌వ్వుతూనే ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. దీంతో విస్తుపోవ‌డం టీడీపీ కార్య‌క‌ర్త‌ల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …

Read More »

తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీపై భారీ కుట్ర‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పాద‌యాత్ర‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి …

Read More »

మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి..!

ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది …

Read More »

జ‌గ‌న్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ ఇడుపుల‌పాయ మొద‌లుకొని ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌వంతంగా కొన‌సాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌ని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావరి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను …

Read More »

దేశంలో ఏ నాయ‌కుడు చేయ‌ని ప‌నిని చేసి చూపించిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును చూర‌గొంటోంది. అంతేకాకుండా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్ర‌జ‌లంతా వారి వారి స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు ఇదే తీరు. వృద్ధుల‌యితే త‌మ‌కు ఫించ‌న్ రూపంలో వ‌చ్చే డ‌బ్బుల‌ను కూడా జ‌న్మ‌భూమి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat