వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్ పోర్టును జారీ చేశారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్ పోర్టు కలిగిన జగన్ కు తదుపరి విదేశీ ప్రయాణాల సమయంలో ప్రోటోకాల్ను వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్పోర్టును జారీ చేశారు. దీనిని తీసుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్పోర్టు కార్యాలయానికి …
Read More »ఏపీలో వైఎస్ జగన్ కు 130 సీట్లు వస్తాయని చెప్పిన పచ్చ మీడియా రహస్య సర్వే ..!
ఆంధ్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికలలో ప్రతి పక్షంలోఉన్న వైసీపీ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందని… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారని సర్వేలు పటా పంచాల్ చేశాయి. అయితే సర్వ చేసింది ఎవరో కాదు అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఎలా ఉందో ఓ పచ్చ మీడియాతో రహస్య సర్వే జరిపించారట.ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో …
Read More »వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం..మరో మాజీ ముఖ్యమంత్రి కొడుకు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని …
Read More »వైఎస్ జగన్ గురించి కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రమంత్రి రాందాస్ ఆథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమీ నుండి వైదొలగి టీడీపీ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.నాలుగేళ్ళు ఓపిక పట్టిన టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని రోజులు ఓపిక పట్టకలేకపోయారు. ఇప్పుడు కాకపోయిన ఎప్పుడైన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇచ్చేది తమ పార్టీనే.అయితే వైసీపీ …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »ముఖ్యమంత్రి భార్య హీరోయిన్ గా ఎంట్రీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య అంటే.. ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారంతా. అయితే ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కుట్టి రాధిక. కన్నడ సీనియర్ హీరో, దర్శకుడు రవిచంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మరి ఈ వయసులో.. మాజీ ముఖ్యమంత్రి భార్య.. హీరోయిన్ గా తిరిగి …
Read More »ముఖ్యమంత్రి మహేశ్ బాబు…
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ విజయంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్న సమయంలోనే మహేశ్ వారికి మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఆయన నటిస్తున్న ‘భరత్ అనే నేను’ ఫస్ట్లుక్ విడుదలైంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను చిత్ర వర్గాలు సోషల్మీడియాలో విడుదల చేశాయి. ఫస్ట్లుక్లో మహేశ్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. పక్కన ఇద్దరు …
Read More »