Home / Tag Archives: chitoor (page 3)

Tag Archives: chitoor

బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు …

Read More »

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచు మోహన్ బాబు..!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మచారం. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మోహ‌న్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేసింది..? ప‌లాన పార్టీ అని మీకు …

Read More »

ఏపీలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి ఓటు…వైఎస్ జగన్ వరాలు

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు పింఛ‌న్ వ‌య‌స్సు 45 …

Read More »

చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్

ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …

Read More »

నేను మగాడ్నే అక్కడ నిరుపిస్తా… ‘ఒకటి కాదు రెండు కాదు..!

గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘ‌ట‌న‌లో రాజేష్‌, శైల‌జ ఉదంతం సంచ‌ల‌న వార్త‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే..మొదటిరాత్రే రాజేష్‌ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్‌ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా …

Read More »

రాజేష్ నపుంసకుడు కాదు.. శోభనం రోజు రాత్రి గదిలో శైలజను ఎందుకు కొట్టాడో తెలుసా

గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘ‌ట‌న‌లో రాజేష్‌, శైల‌జ ఉదంతం సంచ‌ల‌న వార్త‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.. అయితే శాడిస్ట్ భ‌ర్త‌కు రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజేష్‌కు రెండు నెలల క్రితం …

Read More »

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… లేదా..? టీడీపీ నేతలు ఇంత దారుణమా…

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతోందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై కొంత మంది అమానవీయంగా దాడి చేసి…ఆమెను ఈడ్చి పడేసి.. వివస్త్రను చేసి, ఆమహిళ దుస్తులను చింపి అవమానించిన సంగతి తెలిసిందే..తాజగా అంత కంటే దారుణంగా అదే ఏపీలోని సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం …

Read More »

పవన్ ఫ్యాన్స్ దాడి చేస్తుండగా మహేష్ కత్తి గట్టిగా అరవడంతో..ఏం జరిగిందో తెలుసా

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా కత్తి మహేష్ ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు. కత్తి మహేష్ …

Read More »

జగన్ వేంటే ఉంటానాని నా ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat