పిజీ పూర్తిచేసిన మెడికల్ విద్యార్ధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. SEE ALSO :టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్ ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే …
Read More »థర్డ్ ఫ్రంట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్
భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు. SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన …
Read More »”భారతంలో ”కేసీఆర్”
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే నెటిజన్ ” తెలంగాణ విజయ్ ” జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ పై ఒక చక్కటి విశ్లేషణ రాశాడు..ఆ పోస్ట్ సవివరంగా మీకోసం.. నేడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది.70ఏండ్ల బారత స్వాతంత్ర దేశంలో పేదవాని ఎదుగుదల ఇప్పటికి ప్రశ్నార్దకంగానే మిగిలింది..తరాలు మారుతున్నా తలరాతలు మారలేని స్థితి.అదికారంలో తలా పదేళ్ళు పాలకులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు.ఇంకా బారత్ అభివృద్ది చెందుతున్న దేశంగానే …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …
Read More »రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే …
Read More »కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు …
Read More »ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్
ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …
Read More »సీఎం కేసీఆర్ కు మద్దతు తెలిపిన అజిత్ జోగి
భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.దేశంలో అలాంటి ఫ్రంట్ ఏర్పాటుకు తాను వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా …
Read More »కేసీఆర్ @ గ్రీన్ ఇండియా..!
భారత దేశ రాజకీయ మూస పోకడలకు భిన్నంగా ఒక అద్భుతమైన భారత్ ను నిర్మించే సంకల్పానికి తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేస్తున్నారు . ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నవ భారత నిర్మాణానికి అవసరమైన బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ , బీజేపీ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణ ను ఆయన ప్రారంభించారు . సమయం దొరికినప్పుడల్లా ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ గురించి అధ్యయనం …
Read More »టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గత నలుగు సంవత్సరాలుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఎకరానికి 8వేల పెట్టుబడి ,భూరికార్డుల ప్రక్షాళన..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,మిషన్ కాకతీయ ,మిషన్ భాగీరధ..ఇలా పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న జనరంజక …
Read More »