తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్తో పాటు మరో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ నీలగిరి జిల్లాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో వీరసైనికుల భౌతికకాయాలకు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవదేహాల ముందు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »బ్రేకింగ్.. కుప్పకూలిన విమానం.. 23మంది దుర్మరణం..!
ఆఫ్రికాలోని డీఆర్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 23మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9గంటలకి విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడి ఇళ్ల మధ్యలో కూలిపోయింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కి.మీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం …
Read More »