విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆడుతున్నారు. రాహుల్, రోహిత్ భాగస్వామ్యంలో ఇప్పటికే 150పరుగుల మార్క్ ని దాటారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే వారిని ఆపడం కష్టమనే చెప్పాలి. వీరిద్దరూ సెంచరీకి చేరువలో ఉన్నారు. విండీస్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా వికెట్స్ …
Read More »రెండో వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న వెస్టిండీస్ !
వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ముందుసారి చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదని భావిస్తుంది. ఈమేరకు శివమ్ దుబే స్థానంలో ఠాకూర్ ని జట్టులోకి …
Read More »కోహ్లి నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.. అందరిని తక్కువ అంచనా వేయకూడదు..!
ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన …
Read More »కుప్పకూలిన టాప్ ఆర్డర్..చేపాక్ లో చేదు అనుభవం !
చేపాక్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది వెస్టిండీస్. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ కి చేదు అనుభవం ఎదురయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. రోహిత్, రాహుల్, కోహ్లి చేతులెత్తేశారు. విండీస్ బౌలర్స్ ధాటికి వెనుదిరిగారు. ఇప్పుడు భారం మొత్తం శ్రేయస్స్, పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గాని పంత్ అద్భుతంగా …
Read More »మొదటి వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ !
చేపాక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సమరం మొదలైంది. ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ కెప్టెన్ పోల్లార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతకముందు కోహ్లి సేన టీ20 సిరీస్ లో 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. కసితో ఉన్న వెస్టిండీస్ ఎలాగైనా వన్డే సిరీస్ గెలుచుకోవాలని పట్టిదలతో ఉంది. మరి చివరికి గెలిచేదేవారు అనేది వేచి చూడాల్సింది. చెన్నై లో టీమిండియాకు మంచి అనుభవమే ఉందని చెప్పాలి. …
Read More »ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్
టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …
Read More »ఆస్ట్రేలియా గడ్డపై వారిని మట్టికరిపించే సత్తా ప్రపంచంలో ఒక జట్టుకే ఉంది..వాన్ సంచలనం
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే మాట ఆస్ట్రేలియా…! ఎందుకంటే వారి సొంతగడ్డపై ఏ జట్టు అడుగుపెట్టిన వారిని ఓడించడం కష్టమే అని తెలుస్తుంది. మొన్న పాకిస్తాన్ టీ20లు మరియు టెస్టుల్లో చాలా దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ ఆడుతుంది. అయితే ఈ జట్టుకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరి ఏ జట్టు వీరికి గట్టి పోటీ ఇవ్వగలదు అనే విషయానికి వచ్చేసరికి ఇంగ్లాండ్ …
Read More »ధోనీ వరల్డ్ కప్ ఆడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెస్టిండీస్ ఆలు …
Read More »భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !
బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …
Read More »వాంఖడేలో అసలైన సమరం..గెలిచి నిలిచేదెవరు..?
నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …
Read More »