కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …
Read More »సొంత కోడలిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం…!
మహిళలపై బీజేపీ నేతల అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ 17 ఏళ్ల యవతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెనెగర్ అత్యాచారానికి పాల్పడిన ఉన్నావ్ ఘటన ఇంకా మరువకముందే..మరో మాజీ బీజేపీ ఎమ్మెల్యే తన సొంత కోడలిపై అత్యాచారం చేసిన ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా మావయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షూకెన్ కోడలు సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది డిసెంబరులో తనపై అఘాయిత్యానికి …
Read More »