ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జగన్ జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పార్టీని కూడా మరో కంటిరెప్పలా కాపాడుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఇన్ చార్జ్ మంత్రులను చూస్తే.. శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్ కర్నూలు …
Read More »