వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ …
Read More »సుప్రీం కోర్టులో చిదంబరంకు బిగ్ షాక్..!
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు అయిన కార్తి చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభ కోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. విచారణ పూర్తీ కాగానే ఈడీ అరెస్టు అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కార్తి చిదంబరం తనను ఈడీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలసిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును …
Read More »జగన్పై కేసులు పెడతాం :మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ కలిసి 14 ఛార్జ్షీట్లను ఫైల్ చేసిందన్నారు. …
Read More »చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తోపాటు పార్టీ నేతలు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జగన్ అంత హ్యాప్పీగా ఉండటానికి అసలు కారణం ఏంటని అనుకుంటున్నారా..? ఇందూ టెక్పై మారిషస్ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దాంతో పచ్చ మీడియా వైఎస్ జగన్పై ఓ రేంజ్లో విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారమే వైఎస్ జగన్కు ప్లస్గా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. see also : దర్జా …
Read More »