కొన్ని నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్కు కూడా హాజరయ్యారు. కార్తిక్ దండు డైరెక్షన్లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్తేజ్ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …
Read More »రాజన్న చదివిస్తే..జగన్ అన్న ఉద్యోగం ఇచ్చారు.. గ్రామ సచివాలయ ఉద్యోగుల భావోద్వేగం…!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు లక్షన్నర గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలని, ప్రతీ పేదవాడి …
Read More »సుష్మ మరణం…కంటతడి పెట్టిన ప్రధాని మోదీ…!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మాసర్వాజ్ గుండెపోటుతో మరణించారు. ఆ మహానాయకురాలికి రాష్ట్రపతి కోవింద, ప్రధాని మోదీ నుంచి అన్ని పార్టీల నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె …
Read More »ఏ కన్నతల్లి చూడకూడనిది చూశా.. శ్రీరెడ్డి తల్లి భావోద్వేగం
శ్రీరెడ్డి.ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా శ్రీ రెడ్డి సృష్టిస్తున్న సంచలనమే వినపడుతుంది.శ్రీరెడ్డి లీక్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి అనూహ్య రీతిలో మద్దతు ను కూడగడుతోంది.ఇప్పటికే పలు మహిళా సంఘాలు ,ఐక్య వేదికలు శ్రీరెడ్డికి అండగా నిలుస్తున్నాయి.అయితే తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద౦గా మరీనా శ్రీరెడ్డి విషయం పై తన తల్లి స్పందించింది. శ్రీరెడ్డి తల్లి ఇవాళ ఓ టీవీ చానెల్ …
Read More »