యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ కోసం ఎదుర్చుస్తున్నారు. అయితే ఈ మహా సంగ్రహం కన్నా ముందు డిసెంబర్ లో ఆక్షన్ ఉంది. దాంతో ఏ జట్టులో ఎవరెవరు ఉంటారు అనేది తెలుస్తుంది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడున్న జట్లకు మరో జట్టు కలవబోతుంది. అలా పది టీమ్స్ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 2020 సీజన్ కు ఒక జట్టును కలపాలని భావిస్తున్నారు. 2023 …
Read More »రైతులకు ఇచ్చిన హామీకి మించి సాయం చేస్తున్న జగన్..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు …
Read More »