అర్హులైన ప్రతి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకుని సమన్వయంతో రైతు బీమా పథకాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రి హైదరాబాద్లోని తన నివాసంలో జడ్చర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో రైతు బీమా పథకం మీద సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …
Read More »జూన్ 2 నుంచే రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …
Read More »