అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ …
Read More »దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్..!
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వల్లభనేని వంశీతో మొదలైన తిట్ల పర్వం..ప్రస్తుతం మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య సాగుతోంది. సీఎం జగన్ పవిత్రమైన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ చేస్తున్న మత రాజకీయాలపై.. మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడేమైనా కట్టించాడా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్త పరుషపదాలు మాట్లాడారు. సీఎంగా …
Read More »దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం సీఎం జగన్ అసమర్థతే కారణమని, అసలు ప్రాజెక్టుపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలపై చేసిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా విమర్శలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇసుక …
Read More »ఏంటీ…చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలా.. నీకసలు సిగ్గుందా చంద్రబాబు..!
ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని …
Read More »టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »నాయాల్ది కత్తి అందుకో జానకి వాళ్లని నరికేస్తానంటున్న కృష్ణంరాజు
సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న యువి కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అనేక వెబ్సైట్లు, కొన్ని పేపర్లు రాసాయి. దీంతో హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణంరాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా.? రెగ్యులర్ గా వెళ్ళే జనరల్ చెకప్ కి వెళ్లాను.. అంతేగాని సీరియస్ గా …
Read More »ఒరేయ్ రాజేంద్ర నువ్వు పోటుగాడివా డొక్క పగులుద్ది..ఎందుకింత ఫైర్ !
తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బాబు రాజేంద్రప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని విరుచుకుపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పార్టీ మారిన తరువాత తను తప్పుడు వ్యక్తిగా ప్రసారం చేస్తుండడం పట్ల స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న వల్లభనేని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు …
Read More »వల్లభనేని ఉగ్రరూపం.. టీడీపీని ఉతుకుడే ఉతుకుడు..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని ఎవరూ వచ్చినా కూడా ఆ పార్టీని బయటకు తీయలేడని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎవరికి …
Read More »చంద్రబాబు,పవన్ కల్యాణ్లపై మంత్రి బొత్స ఫైర్..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. ఇంగ్లీష్మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..నలుగురో, ఐదుగురో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు..చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు మనవడు ఇంగ్లీష్లో చదవడం లేదా..పేద పిల్లలు మాత్రం …
Read More »