తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన జీఈఎస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. భారత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని 5 …
Read More »