తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు, వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు మరో తాజా ఉదాహరణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్ ప్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సీఎల్) గూపునకు చెందిన ఆప్టికల్ ఫైబర్ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …
Read More »