అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. అయితే, శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా శ్రీదేవి నిజంగానే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యనా..? అన్న అనుమానాలను సినీ లోకాన్ని తొలచివేస్తున్నాయి. see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..? …
Read More »పత్తికొండలో కలకలం…కత్తులతో పోడిచి..కాలువలోకి… కేఈ శ్యాంబాబు ఆసుపత్రి వద్దకు
కర్నూల్ జిల్లా పత్తికొండలో మరోసారి కలకలం రేగింది. హోసూరు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో అటు ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన నెట్టెప్ప అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. క్షతగాత్రున్ని బంధువులు హుటాహుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాధితుడు చేప్పిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామంలోని వాగు సమీపంలో …
Read More »మానవత్వమా నువ్వు ఎక్కడా ..?
ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …
Read More »సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …
తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .
Read More »మంత్రి హరీష్ రావు కు కోపం వచ్చింది …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు .అందులో భాగంగా మంత్రి హరీష్ రావు జిల్లాలో నంగునూర్ లో సర్కారు దవఖానను అకస్మాత్తుగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు . అయితే ,ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మొత్తం నలబై నాలుగు మంది …
Read More »ఇదేం ఆసుపత్రి…….డాక్టర్నే కోమాలోకి పంపిన ఆసుపత్రి
ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …
Read More »ఆస్పత్రిలో జక్కంపూడి రాజాను…ముద్రగడ పరామర్శ
ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ …
Read More »నర్సుపై ఆసుపత్రిలోనే దారుణం
అతని చేతుల్లో నుంచి బయటపడటానికి చివరి వరకూ ప్రయత్నించిందా మహిళ. ఆమె వల్ల కాలేదు. అతని కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆమె చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపి, ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె చున్నీతోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడతను. ఈ ఘటన రాజస్థాన్లోని కరోడీలో చోటు చేసుకుంది. కరోడీకి చెందిన బిమలా వీణా అనే మహిళ …
Read More »కొట్టినా, తిట్టినా.. ఏరోజుకైనా మారుతాడని భరించింది… చివరకు దాన్ని కోసేసింది
కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …
Read More »ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత
పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి …
Read More »