అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్…పక్క సీటులొ అమ్మాయి ఎవరు…?
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. సాధారణంగా మద్యం తాగి వాహనం …
Read More »అన్నీ.. నీవల్లే జరిగాయా చంద్రబాబూ?.. మరి అది కూడానా..!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా పలు పేర్లతో పిలవబడుతున్న హైదరాబాద్లో మెట్రో రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఇతర మంత్రులు అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. అయితే, విమానంలో హైదరాబాద్లో …
Read More »మద్యం మత్తులో హైదరాబాద్ లేడీస్ హాస్టల్ పై..30 మంది అబ్బాయిలు
కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోయారు. సంబరాల పేరుతో దిల్ షుక్ నగర్ మెయిన్ రోడ్డు పై ఉన్న లేడీస్ హాస్టల్ పై రాళ్లు రువ్వారు. అమ్మాయిలు బయటకు రావాలంటూ దాదాపు అరగంటపాటూ వీరంగం సృష్టించారు. ముప్పై మంది వరకు ఆకతాయిలు అక్కడికి చేరుకొని విద్యార్థినులు బయటకు రావాలి అంటూ దుర్భాషలాడారు. హాస్టల్ గేటును తన్నుతూ నానా యాగీ చేశారు. రాళ్లు రువ్వడంతో హాస్టల్ గదుల ఆద్దాలు …
Read More »తప్ప త్రాగి పోలీసులకు దొరికిన యాంకర్ ప్రదీప్ ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన ఇరు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.అయితే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ పోలీసులు సరికొత్త నియమాలు నిబంధనలు విధించిన సంగతి తెల్సిందే . రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ బ్రీత్ ఎన్ లైజర్ లో నూట …
Read More »సైనాపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ ..
పీవీ సింధు ,సైనా నెహ్వాల్ ఇద్దరూ ప్రపంచంలోనే అసమాన ప్రతిభ ఉన్న షట్లర్లు.వీరిద్దరూ గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ పై తమదైన ముద్ర వేసిన హైదరాబాదీ క్రీడాకారిణులు.అయితే గతంలో వారు తలపడిన సమయంలో ఆటలో సీరియస్ నెస్ మినహా అసలు మిత్రుత్వం లేదనే చాలా మంది అనుకున్నారు . వారిద్దరూ కూడా అలాగే ఉండేవారు కూడా .ఆటలో తలపడిన సమయంలో మినహా ఎక్కడ కూడా వారిద్దరూ ఒకచోట ప్రత్యక్షమవ్వరు …
Read More »తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…
బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »ఓ వ్యభిచార గృహంలో 9 మంది మహిళలు…
గత కొన్ని రోజులుగా బాగ్యనగరంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హోటళ్లు…లాడ్జింగ్ లు, అపార్ట్ మెంట్స్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇలా చాల విదాలుగా విచ్చలవిడిగా హైదరాబాద్ లో వ్యభిచారం జరుగుతున్నది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు కొంత సమచారం కునుగొన్నట్లు తెలుస్తుంది. నగర శివార్లలోని కొత్తకాలనీల్లోని ఇళ్లను అద్దెకు తీసుకొని వాటి కేంద్రాలుగా సెక్స్ రాకెట్ బాగోతం నడుపుతున్నారని రాచకొండ పోలీసుల కనుగొన్నారు. హైదరాబాద్ …
Read More »సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..
భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …
Read More »