Home / Tag Archives: joings (page 2)

Tag Archives: joings

ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..!

టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యామని అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, మల్లంపల్లి, కొండాపురం, గణేశ్ కుంట, పాలకుర్తి గ్రామాలకు చెందిన 300 మందితో …

Read More »

30 ఏళ్లు కాంగ్రెస్‌ లో ఉండి..టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్‌..!

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి …

Read More »

 ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా

ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …

Read More »

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని …

Read More »

మా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయ‌నీయం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయ‌మ‌ని..ఇత‌రుల చేత టీడీపీకి ఓటు వేయ‌నీయ‌మ‌ని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కుల కుటుంబాలు వైసీపీ స‌మ‌న్వ‌యక‌ర్త కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి టీడీపీ నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా కేతిరెడ్డి …

Read More »

వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒకేసారి 200 మంది వైసీపీలో చేరిక..!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు ముగిసింది. అయితే ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నవైఎస్‌ జగన్‌ సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. గురువారం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాసరావు …

Read More »

విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్‌.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎక్కడ చూసిన వైసీపీలోకి భారిగా వలసలు జరుగుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ …

Read More »

బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!

విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మంచి రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఈయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గా కొనసాగుతున్నాడు .అయితే ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ …

Read More »

కర్నూల్ జిల్లాలో వెయ్యి మందితో వైసీపీలో చేరిన మరో నేత..!

ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో రాజకీయం సెగలు రేపుతుంది. ఆనాడు కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైసీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్‌ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat