Minister Harish rao: రాష్ట్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రులు తలసాని శ్రీనివాస్, హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రెెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు …
Read More »