కరీంనగర్: సొంత నియోజకవర్గ యువతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వినోద్కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని.. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్ ఏం తీసుకొచ్చారని నిలదీశారు. కరీంనగర్ జిల్లాను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే మొదలుపెడతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే …
Read More »