తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ …
Read More »ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …
Read More »తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర సృష్టించిన మంత్రి తుమ్మల …
తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు . అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం …
Read More »బీజేపీ పార్టీ సీనియర్ నేతతో కల్సి కోదండరాం సరికొత్త పార్టీ ..?
తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం త్వరలో సరికొత్త రాజకీయ పెట్టనున్నారా ..?.ఇటివల అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి ప్రకాష్ ఆరోపించినట్లుగా కోదండరాం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమీషన్ దగ్గర పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారా ..?.అంటే అవును అనే అంటున్నాయి రాష్ట్ర పొలిటికల్ వర్గాలు . అసలు విషయానికి తెలంగాణ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్ధన్ …
Read More »ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం . అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన …
Read More »మా సొంత చెల్లే.. తన పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్న.. కేసీఆర్
ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి …
Read More »సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారో చెప్పిన ఉమా మాధవరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »