Home / Tag Archives: kcr (page 564)

Tag Archives: kcr

హైద‌రాబాద్‌లో మోడీ..మిన‌ట్ టు మిన‌ట్ షెడ్యూల్ ..

కొద్దిరోజులుగా అస్ప‌ష్ట‌త‌, అనుమానలు, ఆశ‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …

Read More »

మంత్రి కేటీఆర్ మాన‌సపుత్రిక‌కు అసియా అవార్డ్‌…

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ మాన‌స పుత్రిక అయిన టాస్క్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ ఆండ్‌ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్‌ ట్రాన్ఫర్మేషన్‌ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …

Read More »

భావోద్వేగానికి లోనైన దేవర్ కద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి …

తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో డబుల్ …

Read More »

రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …

Read More »

నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …

Read More »

హైద‌రాబాద్ మ‌రో ఘ‌న‌త…

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యంతో మంద‌డుగు వేస్తోంది. ఇప‌ప‌టికే హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప‌లు చ‌ర్య‌లు త‌సీఉకున్న ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంలో దేశంలోనే అతిపెద్ద వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. జీడిమెట్లలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ నిర్మాణ పనుల పురోగతిని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్ గురువారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏర్పాటు కానున్న భవన నిర్మాణ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …

Read More »

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గురువారం ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్ర ప్రిన్యూర్ షిప్ సమ్మిట్ పై చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ …

Read More »

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ విన‌తి…

గ‌ల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రి మంత్రి కే  తార‌క రామారావు కోరారు. ఢిల్లీ పర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల‌ కు చెందిన ఆరుగురు కార్మికులు గ‌ల్ఫ్ లో …

Read More »

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat