మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »ఢిల్లీ పర్యటనలో స్టీల్ప్లాంట్పై మంత్రి కేటీఆర్ కీలక చర్చ ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్సింగ్, సుష్మాస్వరాజ్, హర్దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభజన చట్టంలో పొందుపరిచినట్లు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడి, స్టీల్ శాఖ …
Read More »ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …
Read More »నీటి పొదుపుకు ప్రతి ఒక్కరు సిద్దం కావాలి ..
తెలంగాణలో సాగునీటి రంగం అవసరాలపై విశేష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలం నాటి నుంచే..రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేశారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అబివృద్ది శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు మిర్యాలగూడలో జరుగుతున్న సాగర్ ఆయకట్టు ” రభీ 2017-18నీటి విడుదల ప్రణాళిక ” పై జరుగుతున్న వర్క్ షాప్ కు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅథిది గా హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన …
Read More »ఎంపీ కవితను వరించిన కొత్త పదవి…
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మరో విశేష గౌరవం దక్కింది. తెలంగాణ బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు.హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ …
Read More »పార్టీ లో కష్టపడే ప్రతివారికీ గుర్తింపు…
తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మరియు ఉప్పల్, ఎల్.బి నగర్, అంబేర్పెట్, మల్కాజిగిరి నియోజక వర్గాల ఇంచార్జి, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ ని …
Read More »మంత్రి కేటీఆర్ ఒక యూత్ ఐకాన్…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి …
Read More »కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో …
Read More »అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …
Read More »అన్యాయాన్ని ప్రశ్నిస్తే భార్యను గెంటేసిన టీఆర్ఎస్వీ యువనేత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టాడు .కేవలం తనకు భార్య ఉన్నా మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను అత్యంత దారుణంగా కొట్టి తన ఇంటి నుండి గెంటివేశారు. ఈ సంఘటన నగరంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో జరిగింది. బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో …
Read More »