గుండుమల్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ లాగా రైతు వేదిక దగ్గరికి సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ …
Read More »ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ …
Read More »వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ ఘోర పరాజయం..టీఆర్ఎస్ సరియైన అభ్యర్థి రంగంలోకి
టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్ బహిరంగ …
Read More »ఆదర్శంగా నిలిచిన రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పథకంలో భాగంగా రైతన్నకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఆర్ధిక సాయం ఇస్తున్నారు .ఈ క్రమంలో రేవంత్ …
Read More »