కొండా సురేఖా దంపతులు కేసీఆర్ పై , టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీలో ఉన్నంత కాలం వారికి తాము మంచి వాళ్లమని, పార్టీ నుండి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు టీఆర్ఎస్ పై విమర్శలు చూస్తున్నారని విమర్శించారు. ఎవరి ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. విలువలు …
Read More »అమిత్ షా ట్వీట్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్నగర్లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్గా వెళుతున్న టీఆర్ఎస్పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్పై …
Read More »పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తా…..కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శివసాయి ఫంక్షన్ హాలులో జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదోళ్ల ముఖంలో చిరునవ్వులు కనిపించాలంటే మరోసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని, గెలిస్తే ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తొలిసారి 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి …
Read More »కేసీఆర్ నాయకత్వంలో సెంచరీ కొడతాం…….
‘మా కెప్టెన్ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సెంచరీ కొట్టబోతోంది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్తో నడిచి వెన్నంటే ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది.ఈ నాలుగేళ్లలో కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ధి పురోగతిలో ఉంది.తెలంగాణ అనే కారు మంచి కండిషన్లో ఉంది.. దూసుకుపోతోంది. కారు డ్రైవర్ను ప్రజలు మార్చరన్న విశ్వాసం నాకు ఉంది’’అని రాష్ట్ర పరిశ్రమలు, …
Read More »అమిత్ షా కాదు భ్రమీషా….. కేటీఆర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్కు పోటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిలబడే దమ్ము లేక టీడీపీని కలుపుకొంటానంటోందని, తెలంగాణ పాలిట ఈ కూటమి స్వాహా కూటమి అని విమర్శించారు. సనత్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జలవిహార్లో మంత్రి తలసాని అధ్యక్షతన …
Read More »వణుకుతున్న కాంగ్రెస్……..టీఆర్ఎస్లో కి కామారెడ్డి బీజేపీ నాయకులు
రానున్న రోజుల్లోఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తీర్పుచెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని..ఇందుకుగాను కాంగ్రెస్లో ఓటమి భయం కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు.తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ప్రతిపక్షాలు ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని, దీనికోసం తమకున్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్ భయపడుతున్నదని ఎద్దేవాచేశారు. …
Read More »రైతు బంధువు ప్రభుత్వం కావాలా… రాబంధులు కావాలా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా….రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. …
Read More »తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఉత్తమ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో నేపధ్యంలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ’అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఆహ్వానాన్ని …
Read More »కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఐదు కారణాలు..!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల …
Read More »