అధికార టీఆర్ఎస్ పార్టీ తన దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మరో భారీ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య …
Read More »హ్యాట్సాఫ్ మంత్రి కేటీఆర్-కారు దిగి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కె టి ఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. …
Read More »టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …
Read More »టీ సర్కారు కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్ రెడ్డిని హెచ్ఎండీఏకు బదిలీ చేసింది.ఆయన స్థానంలో దాన కిషోర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్ర్రేషన్ కమీషనర్ గా చిరంజీవులను నియమించింది..
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగానికి ప్రస్తుతానికి ఉన్న యాబై యూనిట్ల నుండి ఉచిత విద్యుత్ పరిమితిని నూటఒక యూనిట్ల వరకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తుంది. అక్కడితో …
Read More »మంత్రి హారీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు …
Read More »తెలంగాణ రేషన్ డీలర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …
Read More »“సరస్వతి తల్లి”కి అండగా ఎమ్మెల్యే అరూరి ..
పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …
Read More »