తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను …
Read More »రాజ్యసభ ఎంపీగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రమాణ స్వీకారం..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …
Read More »పాలమూరులో కాంగ్రెస్ నేతలను దుమ్ము దులిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »మంత్రి కేటీఆర్ కు యావత్తు జర్నలిస్టు లోకం ఫిదా ..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స …
Read More »హైదరాబాద్ వాసులకు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తూ విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.అందులో భాగంగా నగరంలో పలు మార్గాలను కల్పుతూ రెండో విడత మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు …
Read More »తెలంగాణలో మున్సిపాలిటీలుగా 23నగర పంచాయితీలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో సత్తుపల్లి ,మధిర,బడంగ్ పేట్,పెద్ద అంబర్ పేట్ ,నర్సంపేట్ ,గజ్వేల్ ,వేములవాడ ,కొల్లాపూర్ ,అయిజ,అచ్చంపేట్ ,నాగర్ కర్నూల్ ,కల్వకుర్తి ,ఇబ్రహీం పట్నం ,హుజూర్ నగర్ ,జమ్మికుంట,పరకాల ,హుస్నాబాద్ ,బాదేపల్లి ,దేవరకొండ,ఆందోల్,జోగిపేట్ ,హుజురాబాద్ లను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..
Read More »బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తాడూరి శ్రీనివాస్..!
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల …
Read More »