Home / Tag Archives: ktrtrs (page 66)

Tag Archives: ktrtrs

గంట‌కు పైగా ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్

దత్తత గ్రామం వాసా‌ల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. సుమారు గంట‌కు పైగా ద‌ళిత‌వాడ‌లో సీఎం ప‌ర్య‌టించారు. ద‌ళిత వాడ‌లోని 60 కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ ప‌లుక‌రించి.. వారి స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు.  గ్రామ స‌ర్పంచ్ ఆంజ‌నేయులు ఇంట్లో కేసీఆర్ భోజ‌నం చేశారు. అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై గ్రామ‌స్థు‌లతో చర్చిం‌చారు. గత పర్య‌టన సంద‌ర్భంగా తాను చేసిన పలు సూచ‌నల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా …

Read More »

ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో 60 ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిగిన అజేయ‌మైన శ‌క్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. వీరంద‌రిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని తేల్చిచెప్పారు. వారికి త‌ప్ప‌కుండా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వివిధ ప్ర‌మాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 80 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు రూ. 2 …

Read More »

కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దు- మంత్రి నిరంజన్​రెడ్డి

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక …

Read More »

రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో …

Read More »

ఉప ఎన్నికలో గెలుపు “గులాబీ”దే

హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ …

Read More »

సీఎం కేసీఆర్‌ ప్రశ్నకు జవాబేది?

‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్‌లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంలో, ఒకవేళ ఎన్నికల ప్రయోజనానికి ఒక చర్య తీసుకుంటే తప్పేమిటనే మౌలికమైన ప్రశ్నను కేసీఆర్‌ లేవనెత్తుతున్నారు. ఇందుకెవరూ జవాబివ్వటం లేదు. ఇది ఎప్పటికైనా చర్చించవలసిన ప్రశ్నే. దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి …

Read More »

మంత్రి ఎర్రబెల్లితో నిర్మాత అల్లు అరవింద్ భేటీ

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల …

Read More »

మాజీ మంత్రి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుర‌క‌లంటించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై హాలియాలో స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా జానారెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో.. శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు జానారెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు. 2 ఏండ్ల‌లో క‌రెంట్ వ్య‌వ‌స్థ‌ను మంచిగా చేసి.. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇస్తామ‌ని చెప్పితే జానారెడ్డి ఎగ‌తాళి చేసిండు. రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి …

Read More »

హాలి‌యాకు చేరుకున్న‌ సీఎం కేసీ‌ఆర్‌

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ నియో‌జ‌క‌వర్గ కేంద్రం హాలి‌యాకు సీఎం కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చేరుకున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా టీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. హాలియా మార్కె‌ట్‌‌యా‌ర్డులో ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రు‌లతో లిఫ్ట్‌ పథ‌కాల పనుల పురో‌గ‌తిపై కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యంగా నెల్లి‌కల్‌, ఇతర …

Read More »

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat