Politics ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లక్ష్మీ నరసాపురానికి చెందిన దుర్గామల్లేష్, విజయ మధ్య కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.. అయితే వారి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయింది. ఈ జంట తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వా ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది..పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇంకా ఈ పెళ్లికి వీరందరూ ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే …
Read More »Politics : మహిళా పోలీసుల పనితీరు మెరుగుపడాలి.. దిశా చట్టాన్ని సక్రమంగా వినియోగించాలి జగన్..
Politics ఆంధ్రప్రదేశ్ ను నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సోమవారం స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ పై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు జగన్.. రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితరాష్ట్రంగా మార్చాలని అన్నారు జగన్ ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడ మాదిగ ద్రవ్యాలు వినియోగించకుండా చూడాలని తెలిపారు ఇందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖ …
Read More »Politics : తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన వివాదం.. 13 మంది పీసీసీ రాజీనామా..
Politics తెలంగాణ కాంగ్రెస్లో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి తాజాగా కమిటీల కోర్పు వివాదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా పిసిసి కమిటీల కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అందరూ రెండుగా చీలిపోయారు.. అలాగే టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీ అంశం అయింది.. తెలంగాణ కాంగ్రెస్ …
Read More »Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..
Politics రోజురోజుకీ డ్రగ్ దందా పెరిగిపోతోంది.. దేశవ్యాప్తంగా దీనిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్ కు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా యువత ఈ విషయంలో పక్కదోవ పడుతున్నారు.. అయితే దీనికోసం తెలంగాణ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. డ్రగ్ వినియోగదారులు స్మగ్లింగ్ డ్రగ్ దందా వంటి విషయాలకు చెక్ పెట్టేది సగం విద్యాసంస్థల్లో డ్రగ్ కమిటీలు వేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.. …
Read More »Politics : ఐర్లాండ్ కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన గే..
Politics భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ఇప్పటికే వివిధ దేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు కొన్ని దేశానికి ప్రధానులుగా మరి కొన్ని దేశాలకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకొన్ని దేశాల్లో అసెంబ్లీలో తమదైన ముద్ర వేస్తున్నారు భారత సంతతికి చెందిన లియా వరాద్కర్ ఐర్లాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రెండోసారి ఆ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు.. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యక్తి లియా …
Read More »Politics : టీడీపీ – టిఆర్ఎస్ పొత్తు.. నిజమెంత..
Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ పార్టీ దేశస్థాయిలో విస్తరించిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలపై దృష్టి సారించింది అయితే తాజాగా టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీ ఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి బిజెపి కలిసి పోటీ చేస్తాయి అంటూ వార్తలు …
Read More »Politics : మరణ ఆహ్వాన పత్రికను రాసి అభిమానులకు పంచిన మాజీమంత్రి..
Politics బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు.. తాజాగా ఓ విభిన్న ఆహ్వాన పత్రికను రాశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బాపట్ల జిల్లాకు చెందిన వైసిపి నేత పాలేటి రామారావు తాజాగా రాసిన ఓ ఆహ్వాన లేక ప్రస్తుతం వైరల్ గా మారింది తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి అభిమానులకు అందజేశారు.. అలాగే ప్రస్తుతం …
Read More »Politics : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు…
Politics తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే పెను దుమారాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే కమిటీల కోర్పు తెలంగాణ కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టించింది ఇందులో కొందరు సీనియర్ నేతలు తమకు పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో వీరంతా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కూర్పు తీవ్ర చర్చకు దారితీసింది.. …
Read More »Politics : పనితీరు మెరుగుపరచుకోకపోతే కీలక నిర్ణయం తీసుకోక తప్పదంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్..
Politics కొందరి నేతలు ఎంత చెప్పినా వారి పనితీరును మెరుగుపరచుకోవడం లేదని ఇదే వారికి చివరి అవకాశం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొందరు నేతలు తమ పనితీరును మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.. అలాగే వీరందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు… అలాగే వీరందరికీ మూడు నెలలు సమయం వచ్చి నీలోగా తమ పనితీరును మార్చుకోవాలంటే లేదంటే …
Read More »Politics : తెలంగాణ రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్న బిజెపి..
Politics తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు ఏడాది కాలం మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వేగం పెంచాయి ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతుంది అలాగే తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన బండి సంజయ్ పలు కీలక విషయాలను చర్చించారు.. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపి పార్టీ …
Read More »