రామరాజ్య స్థాపనే లక్ష్యంగాముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం కోడ్గల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్గు తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి ఆ తండా వాసులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో గత 60 ఏండ్లల్లో జరగని అభివృద్ధి కేవలం ఈ నాలుగేళ్ళల్లోనే జరిగిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమాలతో తెలంగాణ …
Read More »సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రఖ్యాత సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు సమకూరుతున్నాయి. కోటి రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆపరేటివ్ వార్డు సమకూరింది. నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీటన్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. see also:మంత్రి కేటీఆర్ …
Read More »పారదర్శకంగా బదిలీలు..!!
రాష్ట్రంలోని వైద్యశాఖలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, సమస్యలుంటే వాటిని నియమ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అదిగమించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సంబంధిత శాఖల వివిధ విభాగాల అధిపతులతో సోమవారం సమావేశమయ్యారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్ వైద్య ఆరోగ్యశాఖలోని సాధారణ బదిలీల ప్రక్రియను సమీక్షించారు. ఈ …
Read More »తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి..!!
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్ను మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూఈ రోజు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు.ప్రభుత్వ వైద్యశాలల మీద ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని, పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులోకి …
Read More »సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..మంత్రి లక్ష్మారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు పథకాన్ని తెచ్చారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నర్సుల్లా బాద్లో గ్రామంలో రైతు బంధు పథకం కింద రైతులకు పట్టా పాసు పుస్తకాలు, పంటల పెట్టుబడి చెక్కుల ను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, …
Read More »ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. సుదీర్ఘంగా కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల తెలంగాణ ఎయిమ్స్కి మార్గం సుగమం అయింది. ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు సీఎం కెసిఆర్, ఢిల్లీలో ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు చేసిన పలు ప్రయత్నాలు సఫలం అవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …
Read More »అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ను తన్ని తరమండి..!
అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంటే, ఆయా పథకాలను, ప్రాజెక్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకంగా కాంగ్రెస్ పార్టీ మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో లేకుండా తన్ని తరమండని మంత్రి పిలుపునిచ్చారు. కుచరకల్లో మంత్రి లక్ష్మారెడ్డి …
Read More »