ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె బావ హరీష్కు …
Read More »ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం
ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు. మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. …
Read More »ప్రేమించడం లేదనే కోపంతో.. కత్తితో… ఇదేనా ప్రేమ
ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్నగర్కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. …
Read More »హీరో నితిన్ ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో… త్వరలో పెళ్లి
టాలీవుడ్ హీరో నితిన్ పైన ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు. జయం సినిమా దగ్గర్నుంచి నటించుకుంటూ వస్తున్న నితిన్ పైన ఎఫైర్ల ముద్ర లేనేలేదు. కానీ లై చిత్రంలో మేఘ ఆకాష్తో నటించిన దగ్గర్నుంచి అతడిపై గుసగుసలు వస్తున్నాయి. ఆ హీరోయిన్తో నితిన్ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ, త్వరలో వీళ్లద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తలకు కొద్దిరోజులుగా ఫుల్స్టాప్ పడినప్పటికీ మళ్లీ తాజాగా వీరి …
Read More »నేను ప్రేమలో పడ్డాను…రెండో పెళ్లికి తప్పకుండా మిమ్మల్ని పిలుస్తా…. రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే… ‘నీతోనే డ్యాన్స్ షో’ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇందులో రేణూ దేశాయ్ జడ్జిగా పాల్గొంటున్న విషయంతెల్సిందే. ఈ డ్యాన్స్షోలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి …
Read More »దీపిక పదుకునేకు….సంబంధాలు చూస్తున్నారంట?
ఎప్పుడు..ఎక్కడ చూసిన ఎఫైర్ వార్తలతో హీట్ పెంచే హీరోయిన్ గా దీపిక పదుకునే ఇప్పటికే రణబీర్కపూర్తో డేటింగ్ చేసి వార్తల్లోకొచ్చింది. ఆ క్రమంలోనే కింగ్ ఫిషర్ వారసుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్ వ్యవహారం అంతే గమ్మత్తుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు ఎఫైర్లు గతంలో కలిసిపోయాక, బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ లైన్లోకి వచ్చాడు. భన్సాలీ `రామ్లీల` సినిమాతో రణవీర్తో కొత్త ఎఫైర్ మొదలు పెట్టింది దీపిక. ప్రస్తుతం …
Read More »పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో…సాయి పల్లవి
ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్తేజ్కు గొడవ జరిగింది. అదలా …
Read More »ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత
పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్(26) శుక్రవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్ అనే యువకుడు ప్రేమించి …
Read More »లవర్ అన్న ఆ ఒక్క మాటతో..పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ?
హైదరాబాద్ లోని చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్(నెం.5130) మోండా మార్కెట్ పీఎస్లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్నగర్ పీఎస్లో పనిచేశాడు. అక్కడి నుండి ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు. గురువారం రాత్రి డ్యూటీ ఉన్నా వెళ్లలేదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తెల్లవారాక అతడిని నిద్రలేపబోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా గమనించారు. తాని 2010 …
Read More »సాయంత్రం ఇద్దరు ఇంట్లో ఉండగా…మేనమామలే
తెలంగాణలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కొత్త జంటను యువతి తరపు బంధువులే రాక్షసంగా హత్య చేశారు. పెంచి పెద్ద చేశామన్న తమ ప్రేమను కూడా మర్చిపోయి ఆ కొత్త జంట ప్రాణం తీసి హంతకులయ్యారు. పెళ్లిన నాలుగు నెలలకే అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బాల్రాజుపల్లికి చెందిన …
Read More »