Home / Tag Archives: Mission Bhagiratha (page 2)

Tag Archives: Mission Bhagiratha

సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని …

Read More »

మూడు జిల్లాలకు మంచినీళ్లిచ్చే పథకం సిద్ధం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశకు చేరుకున్నాయి.అందులో భాగంగానే  గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు వచ్చాయి. దీంతో, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇక్కడి నుంచి …

Read More »

నాలుగు నెలలకు ముందే ….!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు. గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా …

Read More »

డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్

వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …

Read More »

మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని శపదం రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించకపోతే ఓట్లు అడగను అని .అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ చేసిన శపదం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇంటి ఇంటికి నీరందించడానికి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం …

Read More »

అనుకున్నది సాధించబోతున్న సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికినల్లాల ద్వారా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టును మొత్తం 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించగా ప్రధాన పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ (హెచ్‌ఎండీఏ) పైపులైన్ ద్వారా గోదావరి జలాలు (ఎల్లంపల్లి జలాశయం నుంచి) సేకరించి పంపిణీ చేసే జనగామ సెగ్మెంట్‌లో పనులన్నీ పూర్తికాగా, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ పనులు కొన్నిచోట్ల మిగిలాయి. పాలేరు జలాశయం వద్ద …

Read More »

 రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …

Read More »

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం -కేంద్రమంత్రి రమేశ్ జిగజినాగి..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ …

Read More »

ఆ ప్రాంతానికి దేవుడు సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పేద బలహీన వర్గాల పాలిట దేవుడుగా నిలుస్తున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా నియోజక వర్గానికి దేవుడు అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి . ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా మునుగోడు నియోజక వర్గానికి ఏమి కావాలో …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలవనున్న సీఎం కేసీఆర్ …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat